Saturday, 19 September 2026 10:57:41 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

100 కేంద్రాలలో సిపిఐ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ.సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప.

Date : 14 July 2026 08:59 PM Views : 244

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణవ్యాప్తంగా వ్యాప్తంగా సుమారు 100 కేంద్రాలలో సిపిఐ బిఎల్ఎ లు, సిపిఐ శాఖ బాధ్యుల ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు తెలిపారు. రామవరం లో జరిగిన SIR ప్రక్రియలో 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొని మునిగడప మాట్లాడుతూ కొత్తగూడెం వ్యాప్తంగా అన్ని డివిజన్లో సిపిఐ BLO లు,శాఖాబాద్యులు కౌంటర్లను ఏర్పాటు చేసుకొని SIR ఫామ్స్ నింపడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇంకా అవగాహన లేని ప్రజలకు ఈ ప్రక్రియపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడం అభినందనీయం అని అన్నారు. అధికారులు మ్యాపింగ్ లేని దరఖాస్తుల పట్ల శ్రద్ధ వహించి ఏ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. BLA ల, BLO ల శ్రమ ఫార్మ్స్ నింపడంలో వెలకట్టలేనిది ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బి ఎల్ ఏ లు తొగరు నరేంద్ర కుమార్, జావిద్, ఉ న్నం దాసు గడ్డ టు సిపిఐ శాఖ కార్యదర్శి ఎస్కే జలీల్, శాఖ సహాయ కార్యదర్శి సంద శ్రీనివాస్, సీనియర్ నాయకులు బయన ఈశ్వరయ్య, సూర్మేని రామారావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :