తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 24(తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం లో 24 గ్రామపంచాయతీలో పని చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు రాక వాళ్ల కుటుంబాల పరిస్థితులు దినాతి దినంగా మారాయని అంటున్నారు ఉదయం 6 గంటలకు పారిశుధ్య పనులకు వచ్చి సాయంకాలం ఐదు గంటలకు ఇంటికెళ్లేటటువంటి మాకు మూడు నెలల నుంచి జీతాలు రాక కుటుంబం గడవక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కావున తమరు సంబంధిత పై అధికారులకు సమాచారం అందించి ఆగినటువంటి మూడు నెలల జీతాన్ని జీతాలను మాకు చెల్లించాలి అ జూలూరుపాడు ఎంపీడీవో డి కరుణాకర్ రెడ్డి వినతి పత్రం అందించిన గ్రామపంచాయతీ కార్మికులు ఈ కార్యక్రమంలో ఉబ్బెనపల్లి నరేష్ మోదుగు రామ్ కుమార్ కంచపోగు వెంకట్ సిరంశెట్టి వినోద్ హనుమంతరావు ఎస్కే గౌస్ నాగులు రామస్వామి సంజీవరావు లక్ష్మీ కళావతి వీరు వెంకన్న వీరన్న ధన్వంతరావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ