Saturday, 19 September 2026 03:36:27 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

యుద్ధప్రదికన మంచినీటి ఎద్దడికి చర్యలు తీసుకోవాలి. అర కొర ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడి నివారించలేం. మునిగడప పద్మ.

Date : 15 March 2026 06:12 PM Views : 407

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (కార్పొరేషన్) కార్పొరేషన్ పరిధిలోని రామవరం లో నెలకొన్న ఎద్దడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోని తక్షణమే ఇంటింటికి మంచి నీళ్ళు అందించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించి పద్మ మాట్లాడుతూ కొత్త పైపుల ద్వారా నీటిని అందించడంలో కొంత జాప్యం జరుగుతుందని, కానీ ఎండాకాలం దృశ్య ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆన్నారు. అధికారులు ఇది గమనించాలని వారికి విజ్ఞప్తి చేశారు. జనాభాకు తగ్గట్టుగా కార్పొరేషన్ లో నీటి ట్యాంకర్లు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళను అందించలేకపోవడం బాధాకరమైనదని అన్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని వార్డుల్లో ఉన్న హ్యాండ్ పంపులు, మినీ వాటర్ బోర్లు ఉపయోగంలోకి తేవాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 16వ డివిజన్లో అవసరం ఉన్న చోట టాంకర్ల ద్వారా మంచినీరు అందించడం జరిగిందని అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా టాంకర్లు లేవని అన్నారు. 125 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులను త్వరితగతన పూర్తిచేసి ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలని లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.వీరి వెంట మాజీ మున్సిపల్ ప్లోర్ లీడర్ మునగడప వెంకటేశ్వర్లు, పంపు డ్రైవర్ జి శంకర్, రాకేష్ ,చారి ,సాయి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :