Saturday, 01 August 2026 11:51:15 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం.

Date : 31 July 2026 08:24 PM Views : 525

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం.విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో నాలుగు దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) రామిశెట్టి శ్రీనివాసరావు పదవీ విరమణ సన్మానోత్సవం ఈరోజు జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.సుమారు 40 సంవత్సరాలపాటు విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా సేవలందించిన శ్రీనివాసరావు వందలాది మంది విద్యార్థులకు గణిత బోధనతో పాటు క్రమశిక్షణ, విలువలు, ఉన్నత లక్ష్యాలను అలవర్చడంలో విశేష కృషి చేశారు. వారి సేవలను కొనియాడుతూ పాఠశాల కుటుంబం ఘనంగా సన్మానించింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాజీ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రామిశెట్టి శ్రీనివాసరావు ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచారని, వారి సేవలు విద్యార్థులు మరియు సమాజానికి చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో కార్యక్రమంలో సురపనేని శాంత కుమారి పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు, నండ్రు గురుమూర్తి, పి రామనాథం జి వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరి, శకుంతల, సునీత, అరుణ, లలిత, పటేల్, కృష్ణ, జివిఆర్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, వై శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :