Sunday, 02 August 2026 06:22:41 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అంగన్వాడీ కేంద్రం లో పోషణ మాః లో భాగంగా వార్డ్ కౌన్సిలర్ సత్యభామ మరియు CDPO విజయకుమారి అన్నప్రాశన కార్యక్రమం

Date : 23 September 2024 08:13 PM Views : 997

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు 24 వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రం లో పోషణ మాః లో భాగంగా వార్డ్ కౌన్సిలర్ సత్యభామ మరియు cdpo విజయకుమారి అన్నప్రాశన కార్యక్రమం చేసి వార్డ్ కౌన్సిలర్ సత్యభామ భామ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పిల్లలు పౌష్టికాహారం తో పాటు ఆకు కూరలు తరుచు వినియోగించాలని సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది మరియు cdpo విజయ కుమారి మేడం థౌసండ్ డేస్ ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించారు 270 రోజులు గర్భిణీ దశ అని మిగతా 365 రోజులు 365 రోజులు కలిపి మొత్తం రెండు సంవత్సరాలు పిల్లలకు నిండేదాకా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని తల్లులకు వివరించడం జరిగింది. సెక్టార్ సూపర్వైజర్ శారద టీచర్స్ అందరికి ఈరోజు కార్యక్రమాలపై అవగాహన కల్పించి ఈ ప్రోగ్రాం టీచర్స్ తోటి ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ సత్యభామ మరియు సిడిపిఓ మరియు టీచర్స్ జుబేదా, సుజాత, రాజమణి, గౌసియా ,హెల్పర్స్ త్రివేణి, మల్లేశ్వరి, సుజాత, ఆశా వర్కర్ గంగ మరియు తల్లులు పిల్లలు పాల్గొనడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :