తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 29 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈరోజు TMF (తెలంగాణ గణిత ఫోరం) ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష ను నిర్వహించడం జరిగింది ఈ పరీక్ష సంబంధించిన ప్రశ్న పత్రాలను మండల విద్యాధికారి బి జుంకీలాల్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసింహ ఆవిష్కరించడం జరిగింది. మండల స్థాయి వాలంటీర్స్ లో విజేతలుగా ఇంగ్లీష్ మీడియం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు విద్యార్థి ఎన్ నిశాంత్ ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడమటి నరసాపురం విద్యార్థి బ ఏ బాలాజీ తృతీయ స్థానం సిహెచ్ వార్దేయ అదేవిధంగా తెలుగు మీడియం నుండి మొదటి నాలుగు స్థానాలు ఓ శ్రావణి జెడ్ పి హెచ్ ఎస్ గుండెపూడి , డి గౌరీ జడ్.పి.హెచ్.ఎస్ పాపకొల్లు, బి స్రవంతి జెడ్పిహెచ్ఎస్ గుండెపుడి , ఎం లోకేష్ zphs జూలూరుపాడు నిలిచారు, వీరందరికీ జిల్లా స్థాయిలో డిసెంబర్ 11న కొత్తగూడెం జిల్లాస్థాయి ప్రతిభా పరీక్ష జరుగును. విద్యాసాగర్ , ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ , జిల్లా గణిత ఫోరం ట్రెజరర్ లింగయ్య , మరియు మండల గణిత ఉపాధ్యాయులు శ్రీనివాసరావు , పురుషోత్తం ,జి వెంకటేశ్వర్ రావు , రమేష్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ