తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మణుగూరు నుంచి ఖమ్మం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డ్రైవర్ కు గాయాలయ్యా యి
Admin
తెలుగు వెలుగు టీవీ