తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం- జూలూరుపాడు ఆగస్టు 15 (తెలుగు వెలుగు ) జిల్లాజూలూరుపాడు మండలం లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు: భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం లో ప్రభుత్వ కార్యాలయ యందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు .ఎమ్మార్వో ఆఫీస్. ఎండిఓ ఆఫీస్. ఫారెస్ట్ ఆఫీస్. ప్రభుత్వ హాస్పటల్ నందు. పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ పాఠశాలల యందు జరుపుకున్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ స్వాతి బిందు జెండా ను ఎగరవేశారు .ఈ కార్యక్రమంలో ఆర్ ఐ తిరుపతిరావు మరియు సహ ఉద్యోగులు. ఎండిఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని రుక్మిణీదేవి జెండాను ఎగరవేశారు ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి. ప్రజాప్రతినిధులు. ప్రజలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ