తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రైల్వే క్వార్టర్స్లో రెండో అంతస్తులో డిష్ యాంటెన్నా బిగిస్తున్న బత్తిని సాగర్ ప్రమాదవశాత్తు జారిపడి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు సుజాతనగర్ గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ