Thursday, 17 September 2026 08:43:01 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

బడి, బాధ్యత, భవిష్యత్తును పరిచయం చేసిన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..బండారి

Date : 04 September 2025 07:25 PM Views : 819

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ కూలి లైన్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు తెజోనాధ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తాజా మాజీ కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి, ప్రధానోపాధ్యాయులు తేజునాథరెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ మునిగ సుజాత. తదనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తెజోనాధ్ మాట్లాడుతూ బావి భారత పౌరులను తయారు చేసే నిత్య శ్రామికులు నిరంతర జ్ఞానప్రదాతలు ఉపాధ్యాయులు అని అన్నారు. తాజా మాజీ కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి, గొప్పతత్వవేత్త విద్యావేత్త, అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జ్ఞాపకార్థం అయిన పుట్టినరోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా పాటిస్తారని తెలిపారు. చైర్మన్ సుజాత మాట్లాడు తు మన సమాజంలో అమ్మా, నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారని తెలిపారు. తదనంతరం ప్రధానోపాధ్యాయు ఉపాధ్యాయులను శాలువతో సత్కరించిన రుక్మాంధర్ బండారి, సుజాత మరియు విద్యార్థిని విద్యార్థులు వారి గురువులందరికీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి. తేజో నాథరెడ్డి, రుక్మాంగదర్ బండారి, ఛైర్మెన్ మునిగ సుజాత, ఉపాధ్యాయులు లాల్ సింగ్ లాల్, హరిబాబు, రామస్వామి, రామారావు, దేవిలాలు రామారావు మరియు ఉపాధ్యాయుని శ్వేత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :