తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక తేదీ 13/09/2025 ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ లైన్ మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేడబడును. ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును 1.గొల్లగూడెం 2. బస్ స్టాండ్ 3. బర్లిపిట్ 4. బర్మా క్యాంప్ మరియు 1.విద్య నగర్ 2.రాంనగర్ 3.NK నగర్ 4.రామాంజనేయ కాలనీ 4.వేంకటేశ్వర కాలనీ 5.గాంధీ కాలనీ 6.వికలాంగుల కాలనీ 7.ex servicemen కాలనీ గల ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు
Admin
తెలుగు వెలుగు టీవీ