Wednesday, 16 September 2026 09:50:08 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

దిశ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన షాబీర్ పాషా .. దిశ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి

Date : 22 May 2025 07:23 PM Views : 968

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా గురువారం ప్రారంభించి మాట్లాడారు.దిశా కమిటీని ఏర్పాటు చేసుకోవడం వలన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇక్కడ పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి,దిశ జిల్లా కమిటీ ప్రెసిడెంట్ దీప్తినాగేందర్ న్యాయవాది, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కనుకుంట్ల రాములమ్మ,జనరల్ సెక్రెటరీ ఎట్టే పెళ్లి మాధవిలత,అనంత లక్ష్మి,రమాదేవి,గౌరవ సలహాదారుగా బొమ్మెర శ్రీనివాస్ మరి కొంతమందిని కమిటీ ఎంపిక చేసుకోవడంసంతోష కరమని అభినందించారు.సింగరేణి హెడ్ ఆఫీస్ ఏరియాలో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా దిశ కమిటీ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి మాట్లాడారు మహిళల పట్ల ఎటువంటి అగత్యాలు,అన్యాయాలు జరిగిన వారికి అండదండగా నిలబడి మహిళల శక్తిని చూపించాలని దీమా వ్యక్తం చేశారు.ఈ కమిటీ కొత్తగూడెం జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరింప చేస్తామని తెలియజేశారు.కార్యక్రమానికి న్యాయవాది మల్లెల ఉషారాణి, బుద్దిస్ట్ సొసైటీ ఆర్గనైజేషన్ జిల్లా ప్రెసిడెంట్ కొచ్చర్ల రాణి, పానుగంటి విజయమ్మ,పాల్గొని కమిటీని అభినందించారు.దిశా కమిటీ భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి నాగుల కుసుమ, అశ్వాపురం మండల ఇన్చార్జి కూటల దుర్గ,ఎగ్జిక్యూటివ్ నెంబర్ జక్కుల సుశీల,గౌరవసలహాదారు సయ్యద్ సర్వర్,కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అమీన్, వైస్ ప్రెసిడెంట్ గుగులోతు కవిత, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :