Thursday, 17 September 2026 08:00:10 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

కాకర్ల ఎర్రవాగు కమిటీ సభ్యులలో చనిపోయిన వారికి 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం

Date : 13 December 2025 02:37 PM Views : 546

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 13 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం కాకర్ల ఎర్ర చెరువు మండలంలోని పెద్ద చెరువు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. ఎర్ర చెరువు 75 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు కమిటీ సభ్యుల అధ్యక్షుడు చీమలపాటి బిక్షం ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సభ్యులు ఎవరైనా అకాల మరణం చెందినట్లయితే ఎర్ర చెరువు చాపల పెంపకం సొసైటీ ఆధ్వర్యంలో చనిపోయిన వారి కుటుంబానికి 40 వేల రూపాయలు అందజేసే విధంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇటీవల చనిపోయిన ముగ్గురు కమిటీ సభ్యులకు దుబ్బ తండ గ్రామానికి చెందిన బానోత్ రామచంద్రు, అదే గ్రామానికి చెందిన బానోత్ సేవ, కాకర్ల గ్రామానికి చెందిన ధోప్ప నాగేశ్వరరావు ల కుటుంబాలకు 40 వేల రూపాయలు చొప్పునల మూడు కుటుంబాలకు 120000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా చీమలపాటి భిక్షం మాట్లాడుతూ సొసైటీ 75 మంది సభ్యులతో ఉన్న మేమంతా వేరువేరు కులాలు వేరువేరు పార్టీలకు చెందిన వారిమైన ఒక తల్లి బిడ్డల వలె కలిసిమెలిసి ఉన్నామని మేమంతా ఒక కుటుంబం అని సభ్యులలోఎవరికైనా ఆపద వస్తే మా కుటుంబ సమస్యగా భావిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్లిక రాధాకృష్ణ, గూగుల్ వెంకటేశ్వర్లు, ఎముల నాగయ్య తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎర్ర చెరువు చేపల పెంపకం సొసైటీ కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :