Thursday, 17 September 2026 06:00:15 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ పండ్లు పంపిణీ

Date : 17 September 2026 04:59 PM Views : 16

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ పండ్లు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు మరియు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు సుపరిపాలన నిజాయితీగా మరియు అభివృద్ధి, వికసత్ భారత్ లక్ష్యంగా పనిచేసినారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినారు. పేదలకు ప్రతి మనిషికి ఐదు కేజీలు ఉచితంగా బియ్యం, రైతులకు ఎరువుల సబ్సిడీ, అర్హత కలిగిన ప్రతి రైతుకు పీఎం కిసాన్ సన్మానిధి కింద సంవత్సరానికి 6000 రూపాయలు,ఉజ్జల ఉచిత గ్యాస్ లు, గ్రామాల్లో సిసి రోడ్లకు, గ్రామపంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాల్ స్మశానవాటికలు, గ్రామ పంచాయతీలకు 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా వారి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసినది. గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన లింక్ రోడ్లు, ఉపాధి హామీ కూలీలకు పని కల్పించుతో పాటు రైతుల నీటి వనరులకు, మొక్కల పెంపకానికి నిధులు, స్వచ్ఛ భారత్ నిధులు, రైతు వేదిక భవనాలకు నిధులు, పేదలకు ఇన్సూరెన్స్ పథకాలు కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కడితే రెండు లక్షల బీమా, బ్యాంక్ అకౌంట్ లేనివారికి జన్ ధన్ ( జీరో అకౌంట్ ) ఖాతాలు, పీఎం సూర్యగర్ ముక్తి బిజిలి పథకం ద్వారా 78 వేల రూపాయలు సబ్సిడీ, పేదలకు పక్కా గృహాలు, స్కూల్ బిల్డింగులు, అంగన్వాడీ భవనాలు,ముద్ర లోన్స్, నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు రైల్వే స్టేషన్లు అభివృద్ధి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండేది మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాలకు 42% వాటా కల్పించినారు. అదే కాకుండా రాష్ట్రాలకు అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నది. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీకుడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షులు భూక్య రమేష్, సిరిపురపు ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, కార్యదర్శి ధారావత్ బాలకిషన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సిరిపురపు పుల్లారావు, కిష్టం శెట్టి గోపాల్ రావు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ, కిరణ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మరియు వారి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :