తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 21 తెలుగు వెలుగు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారి శ్రీ కిష్ట గౌడ్ మరియు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ యు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుండి సి ఎస్ ఆర్ సెంట్రల్ పార్క్ వరకు 5కే రన్ ప్రారంభించిన అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ సంపదలు అటవీ మొక్కలు, వాటికుండే ఔషధ విలువలు, అడవి జంతువులు అటవీ అభివృద్ధి గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డివిజన్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ