Sunday, 07 June 2026 09:48:47 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

జూలూరుపాడు మండల పి ఆర్ టి యు సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక

Date : 26 September 2024 07:35 PM Views : 1037

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన పీఆర్టీయూ జూలూరుపాడు మండల నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి B. రవి హాజరవడం జరిగింది. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి కుసుమ శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా PRTU జూలూరుపాడు మండల అధ్యక్షులుగా సిహెచ్ ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా బి ఉపేందర్ రావ్, అసోసియేట్ అధ్యక్షులుగా దేవేందర్, పుల్లారావు , ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్ శ్యామ్ సుందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఉమా , కార్యదర్శిగా మధు ని , కోశాధికారి గా అంజి నిఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి B. రవి మాట్లాడుతూ పిఆర్టియు సంఘం ఏర్పడిన నాటినుండి ఈనాటి వరకు కూడా ఉపాధ్యాయుల సమస్యల కోసం పనిచేస్తూ అహర్నిశలు కృషి చేస్తుందని, ఈ క్రమంలో ఉపాధ్యాయులకు అనేక రకాల ప్రయోజనాలు సంఘం ద్వారా సాధించబడినాయని,పిఆర్టియు సంఘం సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని,మున్ముందు కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలు, ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు,5DA ల మంజూరు, 317 go సమస్యలు, 398 సమస్య, జీపీఎఫ్ పార్ట్ఫినల్ ,cps రద్దు సమస్యలు గురించి చర్చించి ప్రభుత్వం ని కోరడంనైనది .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :