Saturday, 18 April 2026 06:20:39 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

మహాలక్ష్మి పథకం కింద రూ.. 2500 పథకాన్ని అమలు పరచాలి, 500 రూ ..లకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలని సంతోషపరిచాయి

Date : 12 December 2024 07:11 PM Views : 685

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) ప్రజా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి ప్రతి ,పేద మధ్యతరగతి మహిళల అకౌంట్లోకి 2500 రూపాయలు వేస్తామన్న హామీని అమలు పరుస్తారని మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వాన్ని అన్నారు. గురువారం పదో వార్డులోని అంబేద్కర్ చమన్ లో జరిగిన భగత్ సింగ్, మదర్ తెరిసా మెప్మా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో అమలు చేస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం , 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు వల్ల మిగిలే మొత్తాన్ని మనమందరం పొదుపు చేసుకొని పొదుపు సంఘాల ద్వారా వారి ఒక మహిళగా మన కుటుంబ అభివృద్ధి కోసం మనమే పాటుపడాలని ఆమె సూచించారు. పిల్లల పై చదువులకు మెప్మా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గత ఐదు సంవత్సరాల నుండి వితంతువులైన మహిళలకు, 58 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ,వికలాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు కాక అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందో అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజల యొక్క కోరికల కనుగుణంగా ప్రభుత్వం తక్షణమే పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మెప్మా సమావేశంలో మెప్మా సీ వో శాంత కుమార్, చంద్రశేఖర్, మదర్ తెరిసా ఆర్పి ఎం కవిత, క్లస్టర్ ఆర్పి షబానా, బానోతు సునీత, ఆసిఫా అన్ని గ్రూపుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :