తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీరామనవమి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని 54 డివిజన్ కార్పొరేటర్ మరియు మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డుపై. భద్రాచలం రాముల వారి కళ్యాణనికి విచ్చేసిన భక్తులకు పానకం, మజ్జిగ దద్దోజనం మరియు రవ్వ కేసరి అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. దేశంలో ఇటు రాష్ట్రంలో హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అంటూ, కుల మతాలకు అతీతంగా ఎంతో ప్రేమ అనురాగాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్కే మసూద్ , అనుభయ్ , అబ్దుల్ సలాం, అజీమ్, ముజ్జు, యూసఫ్, నఫీజ్ బబ్బు, ఖదీర్, జావిద్, హైమద్, ఇషాక్, మజీద్, అన్వర్రీ,ఖాదర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ