Thursday, 17 September 2026 12:53:03 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి విముక్తి. ఫిర్యాదుదారుడి కేసు కొట్టివేత.

Date : 01 September 2026 06:54 PM Views : 533

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం III Judicial First Class Magistrate Court‌లో విచారణకు వచ్చిన C.C. No. 276/2018 చెక్ బౌన్స్ కేసులో నిందితుడు క్రుపాడే కిషోర్‌కు గౌరవ న్యాయస్థానం ఈ రోజు 01-09-2026న నిర్దోషిగా (Acquitted) తీర్పు ఇచ్చింది.ఈ కేసును మండలేపు వెంకటేశ్వరరావు ఫిర్యాదుదారుడిగా దాఖలు చేశారు. నిందితుడు రూ. 4,50,000/- అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోట్ ఇచ్చారని, అనంతరం చెక్ జారీ చేశారని, ఆ చెక్ dishonour కావడంతో Negotiable Instruments Act, 1881లోని Section 138 read with Section 142. కింద ఫిర్యాదు దాఖలు కోర్టు లో కేసు దాఖలు చేశాడు. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడి తరఫున ఒక సాక్షిని పరిశీలించగా, నిందితుడి తరఫున నిందితుడు మరియు మరో సాక్షిని కోర్టులో పరిశీలించారు. ఇరుపక్షాల సాక్ష్యాలు, పత్రాలు మరియు వాదనలను గౌరవ న్యాయస్థానం పరిశీలించింది.నిందితుడి తరఫున సినియర్ న్యాయవాది అడ్వకేట్లు గాజుల రామ్మూర్తి, ఎన్. రాంబాబు హాజరై సమర్థవంతంగా వాదనలు వినిపించారు. నిందితుడిపై మోపబడిన ఆరోపణలు చట్టపరంగా నిరూపించబడలేదని, ఫిర్యాదుదారు తన కేసును అవసరమైన ప్రమాణాలతో నిరూపించడంలో విఫలమయ్యారని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదించారు.వాదనలు మరియు రికార్డులను పరిశీలించిన అనంతరం గౌరవ III Judicial First Class Magistrate, Kothagudem న్యాయస్థానం నిందితుడిని Acquit (నిర్దోషిగా విడుదల) చేస్తూ ఈ రోజు తీర్పు వెలువరించింది.ఈ తీర్పుతో నిందితుడు క్రుపాడే కిషోర్‌కు చట్టపరమైన విజయం లభించిందని నిందితుడి తరఫు న్యాయవాదులు గాజుల రామమూర్తి, యన్.రాంబాబు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :