Sunday, 02 August 2026 06:31:53 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కార్పొరేషన్ నిధులు డివిజన్ల అభివృద్ధి కోసమే- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 08 February 2026 05:23 PM Views : 298

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ 26వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎర్రా లింగేష్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం 26వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిట్టింగ్ స్థానమైన 26వ డివిజన్లో మళ్లీ సిపిఐ అభ్యర్థిని గెలిపించి, డివిజన్ అభివృద్ధికి ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వార్డుల్లో మంచినీళ్ల కులాయిలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కార్పొరేషన్ ను అభివృద్ధి చేసుకోవాలంటే సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రెండు నూతన బొగ్గు బావులను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాల్వంచలో కేటీపీఎస్ విస్తీర్ణంలో భాగంగా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఓటర్లు కల్లబొల్లికబుర్లకు, తప్పుడు వాగ్దానాలను నమ్మకుండా పోరాటాల పార్టీ అయినా సిపిఐ అభ్యర్థులకు మద్దతుగా నిలబడాలని అన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :