తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 7(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ . ఇందులో భాగంగా ల్యాబ్ మరియు ఫార్మసీని రికార్డ్స్ ని పరిశీలించారు. ఓపి మరియు ఐపీ పేషెంట్స్ తో వారికి అందుతున్నటువంటి వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని సమయపాలన పాటించాల నీచెప్పారు. ఆల్ రికార్డ్స్ కూడా వెరిఫై చేశారు. గత కొంతకాలంగా మండలంలోని ప్రజలకు దంత వైద్య సేవలు అందుబాటులో లేవు. కావున దంత వైద్య నిపుణులు కూడా నియమిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మండలంలో మెరుగైన వైద్య సేవలు అందాలని పిహెచ్సి ని సి హెచ్ సి గా గ్రేట్ చేయబోతున్నామని కూడా హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ