Wednesday, 16 September 2026 05:56:16 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గ్రామ గ్రామాన బిజెపి పార్టీని బలోపేతం చేయాలి.. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు

Date : 05 May 2025 07:27 PM Views : 734

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని , మాజీ శాసనసభ్యులు బిజెపి తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు.ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పాల్వంచ కృతింగా రెస్టారెంట్లో సంఘటన, సంరచన పేరుతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర బిజెపి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మారుతినేని ధర్మారావు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, ఈనెల 15 లోపు పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలను పూర్తిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పేదల అభివృద్దె ద్యేయంగా అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాల ప్రజలకు ఈరోజు సంక్షేమ పథకాల అందుతున్నాయని గుర్తు చేశారు. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణమే బిజెపి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి పట్టంకట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకారీ యాప సీతయ్య మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలచెరువు శ్రీనివాసరావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ, సంస్థ గత ప్రబారి జల్లారపు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్, మండల అధ్యక్షులు మండల ప్రహారీలు, అసెంబ్లీ కన్వీనర్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :