తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 10తెలుగు వెలుగు ) : ఖమ్మం జిల్లా కల్లూరు లో తెలంగాణ మానవ హక్కుల పవుండేషన్ చైర్మన్ టీ చిన్న ఏసు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంఘ సేవకులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి విచ్చేశారు. భూపాలపల్లి జిల్లా నుండి సింగరేణి ఉద్యోగి వాసినేని శ్రీనివాసరావు ను తెలంగాణ మానవ హక్కుల చైర్మన్ టి చిన్న ఏసు షీల్డ్ తో పాటు సాల్వాతో సన్మానించారు
Admin
తెలుగు వెలుగు టీవీ