తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఎం పార్టీ సీనియర్ నేత కాసాని ఐలయ్యను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురై ఖమ్మంలో చికిత్స పొందుతున్న కాసాని ఐలయ్య ను కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంత రావుతో కలిసి ఆయన ఆరోగ్య వివరాలు ఆరా తీశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ