తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పాల్వంచ కృతింగా రెస్టారెంట్ లో జరిగిన జిల్లా స్థాయి (సంఘటన, సంరచన) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు , బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా ప్రభరి యాప సీతయ్య మాజీ జిల్లా అధ్యక్షులు kv రంగకిరణ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలచెర్వు శ్రీనివాసరావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు , జల్లారపు శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్ మండల అధ్యక్షులు,మండల ప్రభారీలు జిల్లా రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ