తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్ కాలనీలో సోప్పరి క్రాంతి, బల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గౌతమ్ పూర్ సర్పంచ్ కళ్యాణి , 2టౌన్ si మనీషా , వారు మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మార్పు కోసం అనునిత్యం కృషి చేసిన వ్యక్తి అని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ప్రజల్లో ఎంతో మార్పు తీసుకువచ్చే విధంగా కృషి చేసినారని అన్నారు. అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో మార్పు కోసం అందరూ కృషి చేయాలని అన్నారు అప్పుడే అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని స్థాపించగలరని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గౌతంపూర్ ఉపసర్పంచ్ గంగారావు , వార్డు మెంబర్లు గుత్తుల తరుణ్ ,లాగుపతి ,సొప్పరి ప్రియాంక, హరిసిగ్, గ్రామ పెద్దలు భోగా సంపత్,సూర్య నారాయణ,తాతపూడి అనిల్, అకిల్,పాపయ్య,ఇబ్రహీం, బుజ్జి , ముతస్వారి, ఏఎన్ఎమ్ L కౌసల్య, ఆశా వర్కర్లు సోప్పరి సరోజ, m సరిత,వేంకట లక్ష్మి,k నిర్మల, vo పద్మ, పాపమ్మ, శివ లీలా,k రాజేశ్వరి,b రాజేశ్వరి,s నీరజ , p కాంతామణి,n లక్ష్మీ ,పాషా,p క్రిష్ణా,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ