Saturday, 18 April 2026 05:01:29 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

16 వ డివిజన్లలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక పై ప్రతిజ్ఞ

Date : 06 March 2026 04:59 PM Views : 335

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన డివిజన్ అభివృద్దే మన ధ్యేయం - మునిగడప పద్మ కొత్తగూడెం (కార్పొరేషన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ సీజన్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని వారం రోజులపాటు ఏర్పాటు చేసుకొని మనం పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వ ఇచ్చిన కార్యక్రమాన్ని మనమందరం పాల్గొని మన 16 వ డివిజన్లో సీజనల్ వ్యాధుల రహిత డివిజన్ గా మనం ప్రకటించుకోవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు .99 రోజులపాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, పరిశుభ్రత- పచ్చదనం తో పాటుగా డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని వివరించారు. కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ శివరాం, జవాన్ ప్రభుదాసు, ఆర్పీలు మేడిపల్లి కవిత ,బానోతు జానకి ,మరియు ఓబీలు, డాక్రా మహిళ సంఘాల సభ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :