Sunday, 07 June 2026 09:48:15 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సేవభారతి ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్స్

Date : 25 October 2024 02:35 PM Views : 557

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పరిధిలో గల బస్తీలలో సేవభారతి ఆధ్వర్యంలో1 నుంచి10 వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లుగా సేవా భారతి నిర్వాహకులు శుక్రవారం పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం పరిధిలోని ప్రతి ఒక్క బస్తీలలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఆ బస్తీలో పరిధిలో ఉన్న 1 నుంచి 10 వరకు చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు అనుభవం ఉన్న వాలంటీర్లతో బోధన చేయించి విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచి ,మెరుగైన ర్యాంకుల సాధన కోసం వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తుకు బాట వేసేందుకు సేవా భారతి కృషి చేస్తుందన్నారు. కావున సేవా భారతిలో సేవ చేయాలనుకునే వాలంటీర్లు బస్తీల వారిగా వారి ఇంటి వద్ద కానీ స్థానిక సెంటర్ వద్ద కానీ రోజుకు 2 గంటలు పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పినవారికి నెలకి రూ.1500/- రూపాయల చొప్పున గౌరవ వేతనం వాలంటీర్లకు ఇవ్వనున్నామని తెలిపారు. వాలంటరీగా ఆసక్తి కలవారు ,ఈ కింది నెంబర్లను సంప్రదించాల్సిందిగా సేవా భారతి ఆర్గనైజేషన్ తెలిపారు . ఈ కార్యక్రమంలో సేవభారతి ప్రెసిడెంట్ సరంజన్ అగర్వాల్, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ పాతూరి విఠల్, ఇన్చార్జి వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఆసక్తి కలవారు 9603172173,9396939495 ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :