Thursday, 17 September 2026 04:26:46 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతి ఏడాది పాఠశాలలో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల నమ్మకం,విశ్వాసాన్ని నింపుతాయి...బండారి

Date : 07 April 2025 06:03 PM Views : 736

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు 35 వార్డులో పీఎం శ్రీ కూలి లైన్ ప్రభుత్వఉన్నత పాఠశాల మొదటి వార్షికోత్సవం లో తాజా మాజీ 35 వార్డ్ కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బండారి మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థుల ను ద్దేశించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది విద్యనే అని ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యంపై దృష్టి సారించి గమ్యాన్ని చేరుకోవాల్సింది గా బండారి కోరారు.ప్రధానోపాధ్యాయులు బి.లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయుల కృషితో తల్లిదండ్రుల తోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారని అన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మునిగ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బడీడు పిల్లలను బడికి పంపించాలని కోరారు.మొదటి వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ ఫెర్ఫార్మన్స్, అటెండెన్స్ ఈ మూడింటిలో మంచి ప్రతిభ కనబరి చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు మరియు మూమెంట్ లు, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు సాంస్కృతి కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు తాజా మాజీ కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మునగ సుజాత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లాల్ సింగ్ దేవిలాల్ ఊహ రామారావు హరిబాబు స్పందన మరియు విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :