తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో శుక్రవారం కూడా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా, ఘటనాస్థలంలో 303 రైఫిల్తోపాటు ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. గరియాబంద్లో గురువారం జరిగిన మరో ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ