Saturday, 18 April 2026 06:27:27 PM
# ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

పడమటి నరసాపురంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్ లక్ష్మీ కుమారి.

Date : 03 February 2026 08:08 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడుమండల పరిధి పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి ఏపీఓ రామారావు, గ్రామ కార్యదర్శి బి హారిక తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఓ రామారావు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ప్రభుత్వ కొలతల ప్రకారం ప్రతి ఇద్దరూ నాలుగు మీటర్లు పొడవు, నాలుగు మీటర్లు వెడల్పు పనిచేస్తే ఒక్కొక్కరికి 307 రూపాయలు వేతనం ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. లేదా రోజుకు 8 గంటలు పనిచేయడం ద్వారా పై వేతనం పొందవచ్చునని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు పని ప్రారంభంలో, పని ముగిసే సమయంలో అందరి హాజరు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం నర్సాపురం పంచాయతీలో ఏడు గ్రూపులు, మూడు ప్రాంతాలలో మొత్తం 92 మంది పనిచేస్తున్నారని అన్నారు. గ్రూపుల హాజరు నమోదుకు నూతన మేట్ లను నియమించనున్నట్లు తెలిపారు. పనికి కావలసిన పలుగు, పార లు గ్రామాలకు సరఫరా చేయడం జరిగిందని, త్వరలోనే వాటిని పంపిణీ చేస్తామని అన్నారు. గ్రామంలో ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగివున్న ప్రతి ఒక్కరూ పనిలో పాల్గొని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరారు. కార్యక్రమంలో ఈసీ సైదులు, టిఏ నాగమణి, ఎఫ్ఏ రవి, సంఘం చిన్న రాజు తోపాటు, ఉపాధి హామీ కూలీలు, పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :