Monday, 03 August 2026 03:32:16 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని భయపడుతున్న కాంగ్రెస్, బిఎల్ఎ టూ ల సమావేశంలో తాండ్ర వినోద రావు.

Date : 08 July 2026 05:55 PM Views : 152

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండల BLA2లు సమావేశం బేతాళ పాడులో జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం పార్లమెంట్ కి పోటీ చేసిన తాండ్ర వినోద రావు విచ్చేసినారు. సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఓటరు సమగ్ర సవరణ సర్వేలో BLA 2 లు యాక్టివ్గా పనిచేయాలి. ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఫామ్స్ ఫిలప్ చేసి బి ఎల్ ఓ అధికారి కు అందచేయాలి. కొన్ని ప్రాంతాల్లో జనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నవి, అలాంటి ఓట్లని గుర్తించాలి, ప్రతి ఓటర్ కి దేశంలో ఎక్కడైనా ఒకే చోట ఓటు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ సర్ మీద ఓటర్లు బైందోలన కలిగిస్తున్నది. దొంగ ఓట్లను ఏరువేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని భయపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కూడా రోహన్యాలని దొంగ ఓట్లు వేరువేసినారు. నిజమైన ఓటరు ఉండటం వల్ల ప్రజాస్వామ్యం అక్కడ నిలబడినది. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని తాండ్ర వినోద రావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఖమ్మం జిల్లా సర్ కన్వీనర్ భూక్య శ్యామ్ రాథోడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్, గుగ్లోత్ రాంబాబు, కృష్ణం శెట్టి గోపాలరావు, భుక్య రవి, నవీన్, వాసు, కర్నాటి వీరభద్రం, నరసింహారావు, బిఎల్ఎ టూ లు, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :