Friday, 18 September 2026 09:03:08 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని భయపడుతున్న కాంగ్రెస్, బిఎల్ఎ టూ ల సమావేశంలో తాండ్ర వినోద రావు.

Date : 08 July 2026 05:55 PM Views : 237

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండల BLA2లు సమావేశం బేతాళ పాడులో జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం పార్లమెంట్ కి పోటీ చేసిన తాండ్ర వినోద రావు విచ్చేసినారు. సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఓటరు సమగ్ర సవరణ సర్వేలో BLA 2 లు యాక్టివ్గా పనిచేయాలి. ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఫామ్స్ ఫిలప్ చేసి బి ఎల్ ఓ అధికారి కు అందచేయాలి. కొన్ని ప్రాంతాల్లో జనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నవి, అలాంటి ఓట్లని గుర్తించాలి, ప్రతి ఓటర్ కి దేశంలో ఎక్కడైనా ఒకే చోట ఓటు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ సర్ మీద ఓటర్లు బైందోలన కలిగిస్తున్నది. దొంగ ఓట్లను ఏరువేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని భయపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కూడా రోహన్యాలని దొంగ ఓట్లు వేరువేసినారు. నిజమైన ఓటరు ఉండటం వల్ల ప్రజాస్వామ్యం అక్కడ నిలబడినది. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని తాండ్ర వినోద రావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఖమ్మం జిల్లా సర్ కన్వీనర్ భూక్య శ్యామ్ రాథోడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్, గుగ్లోత్ రాంబాబు, కృష్ణం శెట్టి గోపాలరావు, భుక్య రవి, నవీన్, వాసు, కర్నాటి వీరభద్రం, నరసింహారావు, బిఎల్ఎ టూ లు, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :