తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 27 మంది సభ్యులకు ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదును చెక్కుల రూపంలో అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివిధ క్యాడర్లలో పనిచేసిన మావోయిస్ట్ సభ్యులకు మొత్తం 62,50,000/- (అరవై రెండు లక్షల యాభై వేలు) రూపాయల నగదును అందజేసిన ఎస్సీ విపరిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల కాలంలో జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు DVCMలు, If మంది ACMలు, 14 మంది ప్లటూన్ సభ్యులు మొత్తల (77) మంది సభ్యులకు ఈ రోజు 62,50,000/- రూపాయల రివార్డ్ నగదును చెక్కుల రూపంలో జిల్లా ఎస్పీ రహిత రాజు గురువారం ఓఎస్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి, మంజూరైన కివార్డు నగదులను వారి పునరావాసం కోసం అందజేయడం జరిగిందని తెలియతిపాడు శాట చెల్లిన సిద్దాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ నాయకులు అమాయకులైన అధివాపీలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకుని వారి చేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించారని తెలిపారు. బొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపాడు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా పోలీస్ 1 తరపున చర్యలు చేసుకుంటామని తెలిపాడు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, ఆడీఐ ఆవిడేషస్సీ రవి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నరు.
Admin
తెలుగు వెలుగు టీవీ