తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 15 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లోని అనంతారం గ్రామంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయము నందు మకర సంక్రాంతి పర్వదినాన్ని సందర్శించుకుని భక్తులు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం నకు గొటి తలంబ్రాలు కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులందరూ జైశ్రీరామ్ అంటూ వడ్లను వలిచారు. భక్తులు మాట్లాడుతూ మా గ్రామం నందు నూతనంగా అభయఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించామని . ఇకపై ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మా గ్రామం నుండి గోటి తలంబ్రాలను స్వయంగా మేమే చేసి కాలినడకన భద్రాచలం వరకు వెళ్లి దేవస్థానం నకు సమర్పిస్తామని చెప్పారు
Admin
తెలుగు వెలుగు టీవీ