Sunday, 02 August 2026 09:16:44 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

Date : 18 October 2024 05:59 PM Views : 665

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా మెమోరాండం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ రైతులు వేసిన పంట చేతికొచ్చే తరుణంలో మార్కెట్లో దళారులచే దోపిడీకి గురవుతున్న తరుణంలో ప్రభుత్వాలు రైతుల పట్ల అనుసరిస్తున్న తీరును చూస్తే రైతు తెచ్చిన అప్పు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు రైతు వేసిన పంటకు అయిన పెట్టుబడికి లెక్క గట్టి ప్రభుత్వం తగు పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా ఆ దిశలో ప్రభుత్వాలు లేవని వారు అన్నారు స్వామినాథ కమిషన్ సిఫార్సు ప్రకారంగా ప్రభుత్వాలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే 50% లెక్క గట్టి రైతుల పంటకు మద్దతు ధర కల్పించే అవకాశం ఉందని వారు గుర్తు చేశారు పత్తి పంట విక్రయించేందుకు మార్కెట్కు వెళ్ళితే సరైన ధర పలకటం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అనుసరిస్తున్న తీరు చూస్తే రైతుల నట్టెడ ముంచే పద్ధతులను అనుసరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చి మార్కెట్ కు వెళితే దళారులచే మోసపోతున్నారని దోపిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దళారుల వ్యవస్థను అరికట్టే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని వారు గుర్తు చేశారు పత్తి పంట కింటాకు 10000 రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మొక్కజొన్నకు కింటాకు 3500 ఇవ్వాలని అన్న రూ . జూలూరుపాడు మండలంలో ఉప మార్కెట్.గా ఉన్న మార్కెట్ యార్డును ఏనుకూరు మండలం నుండి విడదీసి జూలూరుపాడు మండల శ్వాస త మార్కెట్ యార్డును తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పై డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అన్ని వర్గాల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు దేశానికి రైతే రాజు రైతు లేనిది రాజ్యం లేదని పాలకులు ఎన్నో వాగ్దానాలు చేస్తున్న అవి ఆచరణలో అమలుకు నోచుకోవట్లేదని రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవత తల్లి ప్రేమను చూపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు అనేక సబ్సిడీలు అనేక సంక్షేమ పథకాలు వర్తింప చేసే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎదలపురం. గోపాలరావు రైతు సంఘం జిల్లా నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు లింగాల. వీరభద్రం మండల నాయకులు రాయల.సీదు ఎం. కృష్ణయ్య పైద .వెంకటేశ్వర్లు ఇరప.రాజు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు వెంకటమ్మ, గోపమ్మ, మండల నాయకులు సోడెం. నరసింహారావు, కృష్ణ, కల్తీ. శేఖర్, తాటి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :