Saturday, 19 September 2026 04:41:37 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు.

Date : 19 May 2026 01:02 PM Views : 339

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హైదరాబాద్‌లోని Rainbow Children's Hospital లో చికిత్స పొందుతున్న 8 ఏళ్ల చిన్నారి గుగులోత్ సాయి కిరణ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు.ఒకప్పుడు పరిగెత్తుతూ, నవ్వుతూ, ఎన్నో కలలు కనిన ఈ చిన్నారి ఇప్పుడు aHUS మరియు PRES అనే రెండు అరుదైన, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ PICUలో చికిత్స పొందుతున్నాడు. సాయి కిరణ్ తల్లిదండ్రులు తమ కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటివరకు సుమారు ₹10 లక్షలు ఖర్చు చేశారు. ఇందుకోసం తమ వద్ద ఉన్నదంతా అమ్ముకున్నారు. అయినప్పటికీ చికిత్స పూర్తిచేయడానికి ఇంకా ₹10 లక్షలు అత్యవసరంగా అవసరమవుతున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన,మా బిడ్డను బ్రతికించేందుకు మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం. మీలో ప్రతి ఒక్కరి చిన్న సహాయం కూడా మా బిడ్డకు కొత్త జీవితం ఇస్తుంది. దాతలకు విజ్ఞప్తి మనలో ప్రతి ఒక్కరూ కేవలం ₹100 చొప్పున సహాయం చేసినా ఈ చిన్నారి చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుంది.మీ ఒక్క రూపాయి కూడా ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడగలదు. సంప్రదించవలసిన వారు తండ్రి: గుగులోత్ రాంబాబు –8978123687.తల్లి: ప్రియా దర్శిని – 7032022841.ఇతర సంప్రదింపు: 8712508808. విరాళాల కోసం UPI ID: 7032022841@ybl పేరు: Jangam Priya Darshini బ్యాంకు వివరాలు బ్యాంకు: State Bank of Indiaఖాతా పేరు: Jangam Priya Darshini ఖాతా సంఖ్య: 62217883477 IFSC: SBIN0020905 మనం కలిసితే ఒక చిన్నారి ఇంటికి తిరిగి వస్తాడు మీరు పంచే ప్రతి రూపాయి... ఒక తల్లి కన్నీటిని ఆపగలదు. ఒక తండ్రి ఆశను నిలబెడుతుంది. ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడుతుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :