తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, కొత్తగూడెంలో TG TET–2026 పరీక్షను మంగళవారం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ కేంద్రానికి మొత్తం 100 మంది అభ్యర్థులకు కేటాయింపు ఉండగా, 91 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేపట్టినట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ