Sunday, 07 June 2026 07:36:26 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

దార్శనిక నాయకుడు. యువతకు మార్గదర్శకుడు. దేశ సాంకేతికతకు పునాది. సాటిలేని త్యాగమూర్తి.భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ .

Date : 21 May 2026 07:18 PM Views : 128

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : దార్శనిక నాయకుడు, యువతకు మార్గదర్శకుడు, దేశ సాంకేతికతకు పునాది, సాటిలేని త్యాగమూర్తి భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు 21.05.2026(గురువారం) ఉదయం 10.00 గంటలకు చండ్రుగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్లమోతు వెంకట రమణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఫోటో కి పూలమాలలు వేసి అలాగే ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రాజీవ్ గాంధీ ఘన నివాళులర్పించి వర్ధంతిని ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్లమోతు వెంకటరమణ, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి జిల్లా నాయకులు మాలోత్ బొజ్యా నాయక్,అశ్వరావుపేట నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఎం డి ఫజిల్ బక్షి, సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి ఉపసర్పంచ్ అంతటీ రామకృష్ణ మండల నాయకులుద్రోణవల్లి చలపతిరావు, ఆత్మ కమిటీ సభ్యులు బన్నె నాగరాజు, వార్డు సభ్యులు ఇమ్రాన్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు వసీమ్ పాషా ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చాపలమడుగు రాములు, తిప్పనపల్లి సర్పంచ్ ధారావత్ రామారావు, నిమ్మగడ్డ శ్రీనివాసరావు, మల్లం కృష్ణయ్య, రామిశెట్టి వెంకటేశ్వర్లు, బషీర్, ముత్తారెడ్డి, కళ్యాణ్ శంకర్, బడుగు వెంకటేశ్వర్లు, రామ్మూర్తి ,రెడ్డి పోగు సురేషు, కుక్కమూడి లక్ష్మీనారాయణ, కడియాల పుల్లయ్య, లక్ష్మయ్య ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :