తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 5 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలో ఎక్స్చేంజ్ శాఖ గత రెండు నెలల లో 15మంది నీ ఈరోజు ఆరుగురితో సహా మొత్తం 21 మంది నాటు సారా తయారీ దారులను s. జానయ్య ఆదేశాల మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎల్ జయ శ్రీ మరియు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావులు మండల తాసిల్దార్ స్వాతి బిందు ఎదుట హాజరు పరిచగా అట్టి వ్యక్తులు ఇకపై మేము నాటు సారా తయారు చేయబోమని ఒకవేళ చేసినట్లయితే రెండు లక్షల రూపాయలు జరిమానా లేదా జైలుకు వెళ్తామని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ