Wednesday, 04 March 2026 09:52:45 AM
# భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్. # రేపే చంద్రగ్రహణం. # నూతన కలెక్టర్ అంకిత్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె. # సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఇంటర్మీడియట్ పరిక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను తక్షణమే ఆపాలి : సనాతన హిందూధర్మ ఐక్యవేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Date : 04 December 2024 08:10 PM Views : 929

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం, డిసెంబర్ 4 {తెలుగు వెలుగు } బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను తక్షణమే ఆపాలని,ఇస్కాన్ సన్యాసి చిన్మయ కృష్ణ దాసును జైలు నుంచి విడుదల చేయించేలా తగు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సనాతన హిందూధర్మ ఐక్యవేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ రామాలయం నుండి ఎంజీ రోడ్డు, గణేష్ టెంపుల్,పెద్ద బజార్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం అక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయమై ఒక మెమొరాండంను సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొదమసింహం పాండురంగాచార్యులు, యెల్దండి పూర్ణచందర్ రావు, నంది శశి కుమార్, k v రంగాకిరణ్ ,, బైరెడ్డిప్రభాకర్ రెడ్డి, వర్ధన్ రావు, ,పిల్లిరాజేశ్వరరావు,మదన్ రెడ్డి, మహేష్ , పార్థసారథి, గడదశి వెంకటేశ్వర్లు , గంగాధరి సీత , చింతేశ్వర్ , శర్మ, రాధాకృష్ణ శర్మ ,కిరణ్, ధారా నగేష్, పల్లపోతు శ్రీనివాస్, సత్యనారాయణ, తదితర హిందూ సంఘ నాయకులందరూ పాల్గొనడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :