Thursday, 17 September 2026 07:39:11 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

మా పిల్లలతో పాటు తల్లిదండ్రులమైన మమ్మలను సన్మానించడం చాలా సంతోషంగా ఉంది

Date : 26 July 2025 07:03 PM Views : 969

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 500 మార్కుల కంటే పైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించి తల్లిదండ్రులను మరియు విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారు ఏ విధంగా కష్టపడి చదివి విజయం సాధించినారు వారి యొక్క అనుభవాలను ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు చెప్పటం జరిగింది తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏవిధంగా కష్టపడ్డారు మంచి క్రమశిక్షణలో విద్యాబోధనను నేర్పించారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కొనియాడారు విద్యార్థులకు తల్లిదండ్రులు మాకు చాలా ఆనందంగానూ ఎంతో గర్వంగాను మా పిల్లలతోటి మమ్మల్ని కూడా సన్మానించడం చాలా హర్షించదగ్గ విషయంగా భావించారు జీవితంలో ఇది ఒక మర్చిపోలేని వంటి సంఘటనగా వారు భావించారు మరి ఈ ఆత్మీయ అభినందన సభలో ప్రధానోపాధ్యాయులు తప్పేట లక్ష్మీనరసయ్య మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాస్,నిమ్మగడ్డ ఉమా,సురపనేని శాంతకుమారి పి కుమార్ మహేశ్వరి మేడం పి రామనాథం,జివిఆర్ ప్రసాద్,జి వెంకటేశ్వర్లు,బోడ కృష్ణ,బి సునీత,వి శకుంతల,పిడి అరుణ,సన్మాన గ్రహీతలైనటువంటి చొప్పకట్ల చంద్రశేఖర్ శర్మ, నండ్రు గురుమూర్తి, భూక్య శ్రీను, తాటి వెంకటేశ్వర్ల,అది విద్యార్థిని విద్యార్థులు చెప్పకట్ల హరిందరనాద్ వాద్యయ్య నండ్రు నిశాంత్ తాటి రామ్ చరణ్ పాముల శరణ్య ముఖ్య దేవేందర్ మరియు నాగ రమేష్,తలపు రెడ్డి ప్రతాపరెడ్డి, జిల్లా జిల్లా ఉపేంద్రమ్మ భూక్య దేవేందర్ పాల్గొని ఈ సభను విజయవంతం చేసినారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :