తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పోస్టాపీస్ సెంటర్ లో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో విజయవంతంగా 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన సంబరాల్లో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ