తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సినియర్ సివిల్ జడ్జి యం.రాజేందర్ ఆదేశాలం మేరకు డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చల్లగాలి సాహితి చుంచూపల్లి మండలోని చుంచూపల్లి హైస్కూల్ లో న్యాయ ఆవగాహన సదస్సు ఏర్పాటు చేసి విధ్యార్ధిని విధ్యార్ధులకు చట్టలపై ఆవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ వల్ల సంభవించే అనార్థాలను పిల్లలకు తెలియ చేశారు. మత్తు పదార్థాలకు పిల్లలను ఏలా బానిసలుగా చేస్తారు అనే విషయలు క్షుణ్ణంగా తెలియచేశారు. పోక్సో చట్టం 2012, బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల లెబర్ యక్ట్ ల గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్స్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ