తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 26 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయలలో, పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం( రిపబ్లిక్ డే) ను నిర్వహించడం జరిగింది. మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామపంచాయతీ సర్పంచులు గ్రామపంచాయతీ కార్యాలయాల నందు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు, జూలూరుపాడు తహసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ టి శ్రీనివాసరావుజాతీయ జెండాను ఎగురవేసి, వందనం చేశారు కార్యక్రమంలో ఎంపీడీవో అజయ్, సూపర్ ఇంటెండెంట్ తాళ్లూరి రవి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ