Thursday, 17 September 2026 04:25:04 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రైతు ప్రాణాన్ని బలితీసుకున్న సీడ్ మొక్కజొన్న

Date : 01 April 2025 07:11 PM Views : 774

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 1తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామపంచాయతీ లో రైతు జర్పుల కృష్ణ తన పంట పొలంలో లో పండించిన మొక్క జొన్న కంకులు 30 .03.2025 నా తినడం వలన చనిపోయాడు. అట్టి విషయం పత్రికలలో మరుసటి రోజు రావడం తో వెంటనే అప్రమత్తం అయిన జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు మరియు మండల వ్యవసాయ అధికారి గడ్డం దీపక్ ఆనంద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను కలిసి విచారణ జరిపినారు సదరు రైతు ఒక విత్తన కంపెనీ కి సంబందించిన విత్తనాలను పండించినాడు వారి కుటుంబ సభ్యులు ల సమాచారం మేరకు సదరు రైతు ఆ మొక్క జొన్న కంకులు గత వారం రోజులుగా తినడం వలన తన యొక్క ఆరోగ్యం క్షినించింది 29.03.2025 తీవ్ర వొళ్ళు నొప్పులతో బాధపడి 30.03.2025 నా చనిపోవడం జరిగింది అని తెలిపినారు విత్తన కంపెనీ ప్రతి నిధులతో జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడి బాధిత కుటుంబా నికి న్యాయం జరిగే ల చూడాలి అని విత్తన కంపెనీ ప్రతనిధులు కి చెప్పడం జరిగినది అగ్రిమెంట్ పత్రాలు తమకి ఇవ్వలేదు అని అట్టి విత్తనాల కంపెనీ అదే మండలం లో సుమారు 100 ఏకరాలు లో సాగు చేస్తున్నారు అని రైతులు తెలపడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వేల్పుల బాబు రావు మరియు ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ శ్రీ నల్లమల వెంకటేశ్వర రావు బాధిత రైతు కుటుంబాన్ని కలిసి వారిని పరమర్శించారు. వివరాలు తెలుసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపినారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :