Thursday, 02 July 2026 05:36:09 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

Date : 20 April 2026 04:31 PM Views : 86

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సోమవారం వారి స్వగృహంలో జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ముధల్కర్ మరియు కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి,న్యాయవాదుల మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగూడెంలో నూతన కోర్టు భవన సముదాయాల నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి త్వరలో శంకుస్థాపనతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన పనులు ప్రారంభించి,వేగవంతంగా పూర్తి చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని,అదేవిధంగా జిల్లా జైలు ఏర్పాటు విషయంపై కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం పట్ల కిరణ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు-1 షార్జాన్ పర్వీన్,ఉపాధ్యక్షులు-2 కటూరి సంజీవ రావు,ప్రధాన కార్యదర్శి గడిపల్లి మహేష్ సంయుక్త కార్యదర్శి గడదాసు నాగరాజు,కోశాధికారి సంధ్యా రాణి,క్రీడా కార్యదర్శులు బానోత్ దేవదాస్,నాకెరకంటి ఉమ,గ్రంథాలయ కార్యదర్శి దొడ్డా ప్రసాద్,మహిళా ప్రతినిధి మల్లెల ఉషారాణి సింగరేణి ప్యానెల్ న్యాయవాది రమేష్ కుమార్ మక్కడ్,న్యాయవాదులు భాగం మాధవ రావు,పప్పుల ప్రసాద్ కాసాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :