Thursday, 14 May 2026 02:20:53 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

వృత్తి విద్య నైపుణ్యమునకు దూరం చేసే ధోరణి అవలంబించద్దు : ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కె, ఫహీమ్ దాదా

Date : 24 October 2024 05:46 PM Views : 438

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఒకేషనల్ ఓజేటి కోసం మెయింటెనెన్స్ చార్జ్ అని తీసుకొని విద్యార్థులకు భారాన్ని పెంచొద్దని కొత్తగూడెం జి జి హెచ్ అడిషనల్ సూపర్డెంట్ కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెమొరండం ఇవ్వడం జరిగింది అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కె, ఫహీమ్ దాదా మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓజేటి కోసం ఒకేషనల్ విద్యార్థుల దగ్గర మెయింటినెన్స్ చార్జీలు అడగడం సరైనది కాదని ఒకేషనల్ విద్య అభ్యసించే వారిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ విద్యార్థులు ఎక్కువ ఉన్నారని 45 రోజుల ఓజేటీ కోసం మెయింటినెన్స్ ఛార్జ్ ద్వారా విద్యార్థులకు అధిక భారం అవుతుందని, వృత్తి విద్య నైపుణ్యమునకు దూరం చేసే ధోరణి అవలంబించోద్దని ఆయన కోరడం జరిగింది, సూపర్డెంట్ గారు సానుకూలంగా స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లివిద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.... ఈ కార్యక్రమంలో ఖయ్యూం,వినయ్,కిషోర్, శివ,రణధీర్ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది..

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :