తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 29(తెలుగు వెలుగు)జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ మాంత్రికుడు భారతదేశానికి మూడు పర్యాయాలు జాతీయ క్రీడలో స్వర్ణ పథకం సాధించుటలో కీలక భూమిక పోషించిన ప్రముఖ హాకీ దిగ్గిజం శ్రీ ధ్యాన్ చంద్ గారు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాము ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య. మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు క్రీడా స్ఫూర్తిని నింపడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ