Thursday, 14 May 2026 02:25:19 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

హెచ్ పి సి కంపెనీ విజయవాడ రీజినల్ పరిధిలో గృహ అవసరాల గ్యాస్ అమ్మకం లో మొట్ట మొదటి స్థానం లో నిలిచిన సివిల్ సప్లయ్స్ పాల్వంచ ఎల్ పి జి సెంటర్.

Date : 13 January 2026 08:15 PM Views : 182

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హెచ్ పి సి ఎల్ కంపెనీ విజయవాడ రీజినల్ కార్యలయం రీజినల్ ఆధ్వర్యంలో రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ పి జి డిస్ట్రిబ్యూటర్స్ సమీక్షా సమావేశంలో ఎల్ పి జి డిస్ట్రిబ్యూషన్ అన్ని విభగాల్లో రీజినల్ పరిధిలో డోమెస్టిక్ సిలిండర్స్ సేల్స్ చేసినాందుకు గాను పాల్వంచ ఎల్ పి జి సెంటర్ మేనేజర్ ఆనంతుల లక్మి నారాయణ కి రీజినల్ మేనేజర్ పంకజ్ చౌదురి, డి. జి. యం. రాహుల్ సింఘ్, ఏరియా సేల్స్ మేనేజర్ పవన్ నరేష్ నుండి ఉత్తమ ప్రతిభ కనపరచ్చినందుకు అవార్డు అందుకున్నారు.మేనేజర్ లక్మి నారాయణ నీ పంకాజ్ చౌదరి ప్రత్యేకించి అభినందించారు. రీజినల్ పరిధిలో ఒక ప్రభుత్వ అధికారి ఉత్తమ అవార్డు దక్కించుకోవడం చాలా ఆరుదని తెలిపారు. అదేవిధంగా మిగతా డిస్ట్రిబ్యూటట్స్ నీ పాల్వంచ ఎల్ పి జి సెంటర్ నీ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.రీజినల్ పరిధిలో ఇంతా కంపిటిషన్ వున్నా డిస్ట్రిబ్యూటర్స్ లో మన భద్రాద్రి జిల్లా పాల్వంచ పౌర సరఫరా సంస్థ ఎల్ పి జి సెంటర్ కి ఉత్తమ అవార్డు రావడం తో మేనేజర్ ఆనంతుల లక్ష్మీనారాయణ ప్రత్యేకించి అభినందించిన జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.... గ్యాస్ వినియోగదారులకు సకాలం లో సరఫరా అయ్యేటట్లు, గ్యాస్ వల్ల ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తెలిసేలా చర్యలు తీసుకొవ్వాలని తెలియచేశారు. భవిష్యత్తులో కూడా గ్యాస్ వినియోగదారులకు సకాలం లో గ్యాస్ సరఫరా చేస్తూ ఇలాంటి ఉత్తమ అవార్డులు, పురస్కారాలు హెచ్. పి. సి. యల్. వారినుండి తీసుకొవాలని తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో డి. సి. యస్. ఓ. ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ త్రినాద్ బాబు,హెచ్ పి గ్యాస్ మేనేజర్, ఆనంతుల లక్ష్మీనారాయణ, కంప్యూటరు ఆపేరేటర్లు రజిత, నరేష్, మెకానిక్ ప్రకాష్ లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :