Thursday, 02 July 2026 07:07:05 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

భర్త మరియు అత్తమామల వేధింపులు భరించలేక మహిళ బలవన్మరణం

Date : 30 June 2025 06:30 PM Views : 988

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 30 తెలుగు వెలుగు )జూలూరుపాడు లో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.వివరాల్లోకి వెళితే రామవరం సుభాష్ చంద్ర బోస్ నగర్ కాలనీకి చెందిన, రాజేశ్వరి 34 సంవత్సరాలను, రఘునాథపాలెం మండలం, రాములు తండా కు చెందిన బానోతు రానా ప్రతాప్ తండ్రి పేరు: చంద్రం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఇచ్చి ,సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపించినారు. పెళ్లి సమయంలో 40 లక్షల రూపాయల నగదు తో పాటు, 35 తులాల బంగారం మరో నాలుగు లక్షల రూపాయల విలువచేసే ఇతర వస్తువులు కట్నంగా ఇచ్చినామని, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానముగా కలరని, అయితే పెళ్లయిన తర్వాత వీరి సంసార జీవితం సజావుగానే సాగిందని, ఆ తరువాత రాజేశ్వరిను తన భర్త బానోతు రానా ప్రతాప్, అత్త పుష్పారాణి, మామ చంద్రం, బావ మహేష్ SI లు కలిసి మానసికంగా, శారీరకంగా వేధిస్తూ, తాము చెప్పిన విధంగా నడుచుకోవాలని, అనుమానం అనే నెపముతో అక్రమ సంబంధాలు అంటగట్టి, తాము చెప్పిన ఇంట్లోనే ఉంటూ, సంసారం చేసుకోవాలని లేనిచో, ఆత్మహత్య చేసుకోవాలని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం వలన, ఒత్తిడి తట్టుకోలేక అవమానభారంతో ది 25. 6.2025న జూలూరుపాడు లో గల కిరాయి ఇంట్లో రాత్రి 11:30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి, తాను మందు తాగానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజేశ్వరిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినారని అచటి నుండి డాక్టర్ల సలహా మేరకు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కు చికిత్స కొరకు తీసుకెళ్లారని, అటు తరువాత రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కిమ్స్ హాస్పిటల్ నుండి హైదరాబాదు నందు గల యశోద హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా, నిన్న అనగా తేదీ 29. 6. 2025న రాత్రి అందాజా 11:25 గంటల సమయంలో మరణించినట్లుగా డాక్టర్లు దృవీకరించినారని, తన కుమార్తె రాజేశ్వరిను ఆమె భర్త రాణా ప్రతాప్, అత్త పుష్పావతి, మామ చంద్రం, బావ మహేష్ ఎస్సైలు మానసికంగా శారీరకంగా వేధించి, ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి, తన కూతురు చావుకి కారకులైన పై నలుగురిపై చర్య కొరకు మృతురాలి తండ్రి కేళోతు సోమ్లా, తండ్రి పేరు దేవుల, 60 సంవత్సరములు, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం పట్టణం కొత్తగూడెం ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు ఎస్సై రవి కేసు నమోదు చేయనైనది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :